తెలంగాణ సమ్మెకు కిరణ్ కుమార్ రెడ్డి విరుగుడు

ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే విషయంపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఆయన సూచించారు. బొగ్గు సరఫరా కోసం తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఆయన సూచించారు. ఆర్టీసి సిబ్బంది సమ్మె చేస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర నుంచి సిబ్బందిని రప్పించాలని, లేదంటే లారీ డ్రైవర్లతో బస్సులు నడిపించాలని ఆయన సూచించారు.
జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రికి సరైన సమాచారం కూడా అందడం లేదు. సచివాలయ సిబ్బంది కూడా సమ్మె చేస్తుండడంతో జిల్లాల్లో పరిస్థితిపై నివేదికలు రూపొందించే వాతావరణం కూడా లేదు. ఆర్టీసి, సింగరేణి, ప్రభుత్వోద్యోగులు సమ్మె చేస్తుండడంతో పాలనా వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications