గాలి కేసులో రాజగోపాల్ను అరెస్టు చేశాం: సిబిఐ జెడి

కాగా శనివారం ఉదయం సిబిఐ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు ఓబుళాపురం మైనింగ్స్పై ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. 2009లోనే ఈయనపై సిబిఐ కేసు నమోదు చేసింది. రాజగోపాల్ను అరెస్టు చేసిన సిబిఐ ఆయనపై 120బి, 420, 379, 411, 427, 447, 409, 468 తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదైనట్లుగా సమాచారం. కాగా రాజగోపాల్ అరెస్టును సిబిఐ అధికారులు అర్ధరాత్రి ధృవీకరించారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications