గాలి కేసులో రాజగోపాల్ను అరెస్టు చేశాం: సిబిఐ జెడి

కాగా శనివారం ఉదయం సిబిఐ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు ఓబుళాపురం మైనింగ్స్పై ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. 2009లోనే ఈయనపై సిబిఐ కేసు నమోదు చేసింది. రాజగోపాల్ను అరెస్టు చేసిన సిబిఐ ఆయనపై 120బి, 420, 379, 411, 427, 447, 409, 468 తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదైనట్లుగా సమాచారం. కాగా రాజగోపాల్ అరెస్టును సిబిఐ అధికారులు అర్ధరాత్రి ధృవీకరించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications