గాలి కేసులో రాజగోపాల్ను అరెస్టు చేశాం: సిబిఐ జెడి

కాగా శనివారం ఉదయం సిబిఐ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు ఓబుళాపురం మైనింగ్స్పై ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. 2009లోనే ఈయనపై సిబిఐ కేసు నమోదు చేసింది. రాజగోపాల్ను అరెస్టు చేసిన సిబిఐ ఆయనపై 120బి, 420, 379, 411, 427, 447, 409, 468 తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదైనట్లుగా సమాచారం. కాగా రాజగోపాల్ అరెస్టును సిబిఐ అధికారులు అర్ధరాత్రి ధృవీకరించారు.












Click it and Unblock the Notifications