స్కామ్లపై పితాని గురి పెట్టిందే మంత్రులను?

జీవోల జారీకి అధికారులు బాధ్యులు కారని ఆయన చెప్పారు. తన వద్దకు అధికారులు పంపిన కొన్ని ప్రతిపాదనలను తాను వెనక్కి పంపానని, మంత్రులు ఆ పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టానికి విరుద్ధమైన, ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రతిపాదనలను అధికారులు పంపితే తిప్పికొట్టే అవకాశం మంత్రులకు ఉంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిబిఐ దర్యాప్తును ఆహ్వానించి, నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications