జగన్ కేసు పత్రాలు ఐటికి ఇవ్వండి: సిబిఐతో కోర్టు

సోదా పత్రాలు ఇవ్వడానికి తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని, అయితే కోర్టు అనుమతితో వాటిని తీసుకోవాలని సిబిఐ ఐటి శాఖలకు చెప్పింది. దీంతో బెంగళూర్ ఐటి శాఖతో పాటు రాష్ట్రానికి చెందిన ఐటి శాఖ కూడా విడివిడిగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ సోదా పత్రాలను ఐటి శాఖకు ఇవ్వాలనే విజ్ఞప్తిపై వైయస్ జగన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఏయే పత్రాలు కావాలో అడిగితే తాము ఐటి శాఖకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, సిబిఐ స్వాధీనం చేసుకున్న పత్రాల్లో వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయని, అందువల్ల వాటిని ఇవ్వకూడదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు.
More From
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications