తెలంగాణపై అధిష్టానాన్ని తప్పు పట్టిన ఎమ్మెస్సార్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందని ఆయన కితాబు ఇచ్చారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల గురించి తనకు తెలియదని, మంత్రివర్గంలో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన మంత్రులకు ఆ వివరాలు తెలుసునని, వారిని విచారిస్తే వాస్తవాలు బయటపడుతాయని ఆయన అన్నారు. మంత్రులను సంప్రదించుకుండానే వైయస్ హయాంలో కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications