వైభవ్ జ్యువెల్లర్స్ మనోజ్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు

మనోజ్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. మృతికి సంతాపంగా ఏలూరు, విశాఖ పట్టణ వ్యాపారస్తులు స్వచ్చంధంగా దుకాణాలు మూసి వేస్తున్నారు. మనోజ్ వజ్రాలు కొనేందుకు జైపూర్ వెళ్లారు. అటు నుండి హైదరాబాద్ వచ్చి, అక్కడి నుండి బెంగళూరు వెళ్లారు. బెంగళూరు నుండి ముంబయి వెళ్లే సమయంలో కిడ్నాప్ జరిగింది. మనోజ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేత అంబికా కృష్ణ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ వజ్రాల కొనుగోలు, యాడ్ ఫిల్మ్ కోసం వెళ్లినట్లు తనకు తెలిసిందన్నారు. ఆయన రాజస్థాన్ నుండి శంషాబాద్ అటు నుండి బెంగళూరు వెళ్లారన్నారు. విమానాశ్రయంలో సిసి కెమెరాలు పని చేయక పోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దుశ్చర్యలు జరక్కుండా పోలీసులు అడ్డుకోవాలన్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications