మంత్రులకు నోటీసులు కాంగ్రెసుకు దెబ్బే: రాయపాటి

అంతకుముందు మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టు నోటీసులను మంత్రులు స్వాగతించాలనే ఉద్దేశ్యంతో మాట్లాడటం గమనార్హం. తప్పు చేయలేదని సీతకు, రాముడికి తెలుసునని, అయినప్పటికీ సీత అగ్ని ప్రవేశం చేయక తప్పలేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంత్రులు కూడా ఈ కేసులో తాము పునీతులమని నిరూపించుకోవాలని సూచించారు. మంత్రులకు సుప్రీం నోటీసులపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. మంత్రివర్గం బాధ్యత వహించాలన్నారు. అవినీతిపై అన్ని పార్టీలు పోరాడాలన్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications