మంత్రులకు నోటీసులు కాంగ్రెసుకు దెబ్బే: రాయపాటి

అంతకుముందు మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టు నోటీసులను మంత్రులు స్వాగతించాలనే ఉద్దేశ్యంతో మాట్లాడటం గమనార్హం. తప్పు చేయలేదని సీతకు, రాముడికి తెలుసునని, అయినప్పటికీ సీత అగ్ని ప్రవేశం చేయక తప్పలేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంత్రులు కూడా ఈ కేసులో తాము పునీతులమని నిరూపించుకోవాలని సూచించారు. మంత్రులకు సుప్రీం నోటీసులపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. మంత్రివర్గం బాధ్యత వహించాలన్నారు. అవినీతిపై అన్ని పార్టీలు పోరాడాలన్నారు.












Click it and Unblock the Notifications