దినేష్ త్రివేది అవుట్: రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్

పెంచిన చార్జీలను తగ్గించడానికి దినేష్ త్రివేదీ నిరాకరించడంతో మమతా బెనర్జీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. మమతా బెనర్జీ ఢిల్లీలోని కాంగ్రెసు నాయకత్వంతో కూడా మాట్లాడారు. త్రివేదిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మమతా డిమాండ్ను కాంగ్రెసు నాయకత్వం వెంటనే అంగీకరించింది. మమతా నిర్ణయం అకస్మాత్తుగా యుపిఎ ప్రభుత్వాన్ని ఆసాధారణ రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. అయితే, తమ ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. రైల్వే మంత్రి పదవిని చేపట్టనున్న ముకుల్ రాయ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాడు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications