దినేష్ త్రివేది అవుట్: రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్

పెంచిన చార్జీలను తగ్గించడానికి దినేష్ త్రివేదీ నిరాకరించడంతో మమతా బెనర్జీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. మమతా బెనర్జీ ఢిల్లీలోని కాంగ్రెసు నాయకత్వంతో కూడా మాట్లాడారు. త్రివేదిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మమతా డిమాండ్ను కాంగ్రెసు నాయకత్వం వెంటనే అంగీకరించింది. మమతా నిర్ణయం అకస్మాత్తుగా యుపిఎ ప్రభుత్వాన్ని ఆసాధారణ రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. అయితే, తమ ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. రైల్వే మంత్రి పదవిని చేపట్టనున్న ముకుల్ రాయ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాడు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications