బడ్జెట్: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత కాంప్లెక్స్లు

ఐపివో ప్రక్రియను సరళతరం చేస్తామని ఆయన చెప్పారు. విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగుతుందని ఆయన అన్నారు. కిరోసిన్, వంటగ్యాస్ లబ్ధిదారులకు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ అందించే ప్రక్రియను చేపడతామని చెప్పారు. మౌలిక రంగంలో పెట్టుబడులకు పన్ను రాయితీ కల్పిస్తామని ఆయన అన్నారు. వేయి జనాభా ఉన్న పల్లెలకు స్వాభిమాన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లోనే మైక్రో ఫైనాన్స్ నియంత్రణ బిల్లు ప్రతిపాదిస్తామని చెప్పారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications