శ్రీలక్ష్మిపై అభియోగాలు, సిబిఐ అదనపు చార్జిషీట్

కాగా, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ పాత్రపై కూడా సిబిఐ చార్జిషీట్లో వివరించినట్లు సమాచారం. అలీఖాన్ను ఒఎంసి కేసులో హైదరాబాదు తీసుకుని వచ్చేందుకు సిబిఐ ప్రయత్నాలు సాగిస్తోంది. ఎఎంసి కేసులో అతను ప్రస్తుతం బెంగళూర్ జైలులో ఉన్నాడు. ఒఎంసి కేసులో అలీఖాన్ రాజకీయ నాయకులకు, అధికారులకు ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపిస్తున్నారు. అలీఖాన్ ల్యాప్టాప్ను సిబిఐ ఇది వరకే స్వాధీనం చేసుకుంది. ఇందులో ఆ ముడుపులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒఎంసి కేసులో దాదాపుగా విచారణ పూర్తి అయింది. ఇప్పుడు ముడుపులు అందుకున్నవారిని సిబిఐ అరెస్టు చేస్తుందా, లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. 39 పేజీలు, 14 డాక్యుమెంట్లతో సిబిఐ అదనపు చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ అదనపు చార్జిషీట్ను రెండు ట్రంకు పెట్టెల్లో సిబిఐ కోర్టుకు చేర్చింది.
More From
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications