సిఎం పదవే అయితే..: దామోదర్, బైపోల్స్పై పాలడుగు

తెలంగాణ ఇస్తే 17 పార్లమెంటు స్థానాలను 2014లో గెలుచుకుంటామని చెప్పారు. ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. కాంగ్రెసు నాయకత్వంపై తెలంగాణ ప్రజలలో నమ్మకం కలగడం లేదన్నారు. అందుకే పరకాలలో ఓటమి చెందామన్నారు. అయితే తమకు తమ పార్టీపై నమ్మకం ఉందన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై అధిష్టానం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నారు. అందుకు తాము ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. 2014లో సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెసు తీవ్రంగా దెబ్బ తింటుందన్నారు. కాంగ్రెసు పార్టీ పటిష్టత కోసం మంత్రులు త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
మరోవైపు కాంగ్రెసు తప్పులు దిద్దుకుంటుందని ప్రజలలో నమ్మకాన్ని కలిగించలేక పోయామని పాలడుగు వెంకట్రావు అన్నారు. తమ పార్టీ చేసిన వాగ్ధానాలలో 30 శాతం కూడా నెరవేర్చలేక పోయిందన్నారు. పార్టీ ఓటమిపై నలుగురైదుగురు కూర్చొని చర్చిస్తే సరిపోదని... అందరితై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని సూచించారు. ఎన్నికలలో భారీగా హామీలు ఇచ్చామని చెప్పారు. వ్యాపారం ద్వారా కోట్లు గడిస్తూ ప్రజా సేవ చేస్తామంటే ప్రజలు నమ్మరని చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications