సిఎం పదవే అయితే..: దామోదర్, బైపోల్స్పై పాలడుగు

తెలంగాణ ఇస్తే 17 పార్లమెంటు స్థానాలను 2014లో గెలుచుకుంటామని చెప్పారు. ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. కాంగ్రెసు నాయకత్వంపై తెలంగాణ ప్రజలలో నమ్మకం కలగడం లేదన్నారు. అందుకే పరకాలలో ఓటమి చెందామన్నారు. అయితే తమకు తమ పార్టీపై నమ్మకం ఉందన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై అధిష్టానం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నారు. అందుకు తాము ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. 2014లో సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెసు తీవ్రంగా దెబ్బ తింటుందన్నారు. కాంగ్రెసు పార్టీ పటిష్టత కోసం మంత్రులు త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
మరోవైపు కాంగ్రెసు తప్పులు దిద్దుకుంటుందని ప్రజలలో నమ్మకాన్ని కలిగించలేక పోయామని పాలడుగు వెంకట్రావు అన్నారు. తమ పార్టీ చేసిన వాగ్ధానాలలో 30 శాతం కూడా నెరవేర్చలేక పోయిందన్నారు. పార్టీ ఓటమిపై నలుగురైదుగురు కూర్చొని చర్చిస్తే సరిపోదని... అందరితై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని సూచించారు. ఎన్నికలలో భారీగా హామీలు ఇచ్చామని చెప్పారు. వ్యాపారం ద్వారా కోట్లు గడిస్తూ ప్రజా సేవ చేస్తామంటే ప్రజలు నమ్మరని చెప్పారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications