చిచ్చు పెట్టొద్దు!: ఎన్టీఆర్ ఆఫీస్ మీద దాడిపై హరికృష్ణ

తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే దాడి చేసి తెలుగుదేశం పార్టీ పైన జూనియర్ను రెచ్చగొట్టే విధంగా కుతంత్రాలకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. జూనియర్ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని వారు కోరుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బంజారాహిల్స్ పోలీసులు ఉదయం చెప్పారు. ఈ ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము స్పందిస్తామని, నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఇండికా కారులో వచ్చి దాడి చేసినట్లుగా తెలుస్తోందని, ఇది ఆకతాయిల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా ఫిల్మ్ నగర్లోని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై బుధవారం రాత్రి పదకొండు గంటలకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇండికా కారులో వచ్చి దాడి చేసిన విషయం తెలిసిందే. అద్దాలు ద్వంసం అయ్యాయి. అయితే దాడి చేసిన వారు కానీ, దానికి కారణాలు కాని తెలియటం లేదు. జూనియర్ ఇక్కడ నుంచే ఇంతకు ఒక రోజు ముందు కొడాలి నాని విషయమై టీవీ మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని వర్గీయలు కావచ్చని కొందరు, తాగి వచ్చిన కొందరు అయి ఉండవచ్చునని మరికొందరు ఊహిస్తున్నారు. అయితే అంతా సజావుగా ఉన్న ఈ సమయంలో ఎవరు దాడికి పాల్పడి ఉంటారనేది అర్దం కావటం లేదని సీనియర్స్ అంటున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications