ఏఐఎస్ఎఫ్ ఆందోళన: ఎమ్మెల్యే చంద్రావతి అరెస్ట్

ధర్నా అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు సచివాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ఈ ధర్నాలో సిపిఎం భద్రాచలం ఎమ్మెల్యే చంద్రావతి కూడా పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయ ముట్టడికి బయలుదేరారు. పోలీసులు వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో సచివాలయాన్ని ముట్టడించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుండటంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే చంద్రావతిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
More From
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications