మోత్కుపల్లి కన్నీరు: శ్రీకాకుళంకు లోకేష్, భువనేశ్వరి

ఎనిమిదిసార్లు ఆయన ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అందరికి దగ్గరగానే ఉండేవారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరు పిలిచినా పలికే వ్యక్తి అన్నారు. నిత్యం గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ పార్టీలో కష్టపడి పని చేశారన్నారు. పార్టీ పట్ల అంకితభావంతో, విధేయతతో, విశ్వాసంతో మెలిగే వారన్నారు. చంద్రబాబు ఏ ఆదేశాలు ఇచ్చినా పాటించేవారన్నారు.
ముప్పయ్యేళ్లు పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన తమలాంటి జూనియర్లకు మంచి మంచి సూచనలు ఇచ్చే వారన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. టిడిపి క్యాడర్ పూర్తి శోకసముద్రంలో మునిగిపోయింది.
శ్రీకాకుళం బయలుదేరిన చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్లు కూడా బయలుదేరారు. ఎర్రన్నాయుడి తల్లి, భార్య కన్నీరుమున్నీరయ్యారు. నిమ్మాడలో విషాదఛాయలు అంటున్నాయి. హైదరాబాదు నుండి తమ్ముడు, ఢిల్లీ నుండి తనయుడు శ్రీకాకుళం బయలుదేరారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications