గాలి ఒఎంసి కేసు: రాజగోపాల్కు బెయిల్ మంజూరు

రూ. 50 వేల రూపాయల విలువ చేసే రెండు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని కోర్టు రాజగోపాల్ను ఆదేశించింది. గతంలో కొద్ది రోజులు బెయిల్పై రాజగోపాల్ బయట ఉన్నారు. గతంలో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ను సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. రాజగోపాల్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో రాజగోపాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఏడాదికి పైగా జైలులో ఉన్నారు.
ఒఎంసి కేసులో రాజగోపాల్ను సిబిఐ అధికారులు 2011 నవంబర్ 12వ తేదీన అరెస్టు చేశారు. ఇన్నాళ్లకు ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టయిన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా సస్పెన్షన్కు గురైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. దాన్ని పొడగించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన మైనింగ్ కేసులో మాజీ గనుల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ ఎండి రాజగోపాల్లపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని ఎ-3గా, రాజగోపాల్ను ఎ-4గా చేర్చారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications