తెలంగాణపై రషీద్ అల్వీ మాట అదే: సున్నితమైంది

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలు తనకు తెలియవని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడిన విషయాలను వెల్లడించలేమని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ ఏర్పాటు కోసం తమ పార్టీ అధిష్టానం సంప్రదింపులు, కసరత్తు జరుపుతున్న సమయంలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలు, రాజీనామాల బెదిరింపుల పేరిట అడ్డుకోవడం తగదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే అంశం తుది దశలో కొంత మంది ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన బుధవారం హైదరాబాదులో మీడియాతో అన్నారు.
తెలంగాణ కోసం యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. తెలంగాణ రావడం తథ్యమని, భువనగిరి సభలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications