'ఆయేషామీరా హత్యపై పునర్విచారణ', 'ఆ నివేదిక ఇవ్వండి'
బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య కేసును పునర్విచారణ చేయాలని ఆమె తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు దోషులను వదిలేసి నిర్ధోషి సత్యంబాబును ఇరికించారని ఆమె ఆరోపించారు.
హైదరాబాద్: బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య కేసును పునర్విచారణ చేయాలని ఆమె తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు దోషులను వదిలేసి నిర్ధోషి సత్యంబాబును ఇరికించారని ఆమె ఆరోపించారు.
విజయవాడకు సమీపంలోని హస్టల్లో ఉన్న విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు నిందితులు.అయితే ఈ హత్య కేసులో సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సత్యంబాబు నిర్ధోషిగా కోర్టు విడుదల చేసింది.

అయితే ఈ కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసును తాజాగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో అసలు వాస్తవాలను తెలుసుకొనేందుకు మంచి ఏజెన్సీని ఎన్నుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనమడు సతీష్కు సంబంధం ఉందని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో చోటుచేసుకొన్న తప్పిదాలపై అపెక్స్ కమిటీ నివేదికను ఆగష్టు 8వ, తేదిలోపుగా తమ ముందుంచాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications