దోశలు వేసి, టీ విక్రయించిన టీడీపీ ఎంపీ మాగంటి!
భద్రాద్రి: ఏలూరు ఎంపీ మాగంటి బాబు అశ్వారావుపేటలో పర్యటన చేసి సరదాగా గడిపారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు నుంచి సాయంత్రం 5గంటలకు అశ్వారావుపేటకు వచ్చిన ఆయన పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్కు వెళ్లారు.

అక్కడ కొద్దిసేపు దోశలు వేశారు. అనంతరం ఇడ్లీ, దోశలు విక్రయించారు. ఆ పక్కనే ఉన్న టీ దుకాణం వద్దకు వెళ్లి టీ విక్రయించారు. సమాచారం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా తరచూ ఇటు వైపు వస్తూ ఉంటానని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ, పార్టీ ఉపాధ్యక్షుడు ఎం. రాజమోహన్రెడ్డి పలువురు నేతలు ఉన్నారు.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications