సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు: మర్రి, సిఎం వ్యాఖ్యల పైనా

రాష్ట్ర విభజన వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని కొంతమంది నేతల రెచ్చగొట్టడం వల్లన సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అపోహలను కేంద్రం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రాంత అభివృద్ది కోసం తాను మొదటి నుంచి ప్రస్తావిస్తున్నానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మర్రి తెలిపారు. 1956 నుంచి ఎపి రాజధానిగా ఉన్న హైదరాబాదు అభివృద్ధికి అన్ని ప్రాంతాల వారు శ్రమించారన్న సత్యాన్ని కొట్టిపారేయలేమన్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో తెలంగాణ వైపు నుంచి ద్వేషభావం పెంచే ప్రకటనలు విరమించుకోవాలన్నారు. హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు, వారి ఆస్తులకు భరోసా ఇవ్వాలని, అప్పుడే హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications