తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు, విరిగిన చేయి

శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భూమయ్యయాదవ్, సర్పంచ్ లు జమునాబాయి అర్జున్సింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి సంఘటనను ఖండించారు. నిందితులను కఠిణంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం సర్థాపూర్ గ్రామ శివారులో ఓ ప్రైవేటు స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడానికి విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన పిల్లల పట్ల పాఠశాల యాజమాన్యం సరిగా స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications