చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భూప్రకంపనలు, భయంతో పరుగు తీసిన జనం
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నాడు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగెత్తారు.
చిత్తూరు/నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నాడు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగెత్తారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కృష్ణాపురం గ్రామం, నెల్లూరు జిల్లాలోని పొదలకూరు గ్రామాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

భూమి నాలుగు సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు బెంబేలెత్తారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చారు. కాగా, ఆ తర్వాత కాసేపటికి అంతా సర్దుకుంది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications