పాదయాత్రకు రక్షణ కల్పించాలి: డీజీపీకి జగన్ లేఖ
ఈ నెల 6వ, తేది నుండి నిర్వహించనున్న పాదయాత్రకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ నెల 6వ, తేది నుండి ఇడుపులపాయ నుండి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
Recommended Video

పాదయాత్రకు రక్షణ కల్పించాలి : జగన్ యాత్రపై బాబు కుట్రలు | Oneindia Telugu
అమరావతి: ఈ నెల 6వ, తేది నుండి నిర్వహించనున్న పాదయాత్రకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ నెల 6వ, తేది నుండి ఇడుపులపాయ నుండి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
పాదయాత్రకు సంబంధించి తగిన భద్రతను కల్పించాలని వైఎస్ జగన్ ఏపీ డీజీపీకి గురువారం నాడు లేఖ రాశారు.ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని ఆ లేఖలో జగన్ చెప్పారు.

జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ అందజేస్తామని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. ఏడు నెలల పాటు జరిగే పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డీజీపీకు విజ్ఞప్తి చేశారు.
మరో వైపు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా భద్రతను కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడ మీడియా సమావేశంలో పోలీసులను కోరారు.ఈ మేరకు పోలీసులు సహకరించాలన్నారు.
More From
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications