పాదయాత్రకు రక్షణ కల్పించాలి: డీజీపీకి జగన్‌ లేఖ

ఈ నెల 6వ, తేది నుండి నిర్వహించనున్న పాదయాత్రకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ నెల 6వ, తేది నుండి ఇడుపులపాయ నుండి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

Recommended Video

    పాదయాత్రకు రక్షణ కల్పించాలి : జగన్ యాత్రపై బాబు కుట్రలు | Oneindia Telugu

    అమరావతి: ఈ నెల 6వ, తేది నుండి నిర్వహించనున్న పాదయాత్రకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ నెల 6వ, తేది నుండి ఇడుపులపాయ నుండి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

    పాదయాత్రకు సంబంధించి తగిన భద్రతను కల్పించాలని వైఎస్ జగన్ ఏపీ డీజీపీకి గురువారం నాడు లేఖ రాశారు.ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని ఆ లేఖలో జగన్ చెప్పారు.

    Ys Jagan writes letter to AP DGP protection for padayatra

    జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ అందజేస్తామని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. ఏడు నెలల పాటు జరిగే పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డీజీపీకు విజ్ఞప్తి చేశారు.

    మరో వైపు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా భద్రతను కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడ మీడియా సమావేశంలో పోలీసులను కోరారు.ఈ మేరకు పోలీసులు సహకరించాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+