11 మంది మృతి: సాయం చేద్దామని వెళ్లి.. తిరిగిరానీ లోకాలకు
మధ్యప్రదేశ్ బావిలో 30 మంది పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. బాలుడిని తీసే ప్రయత్నంలో భాగంగా అంతమంది బావిలోకి దూకారు. అయితే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. 19 మందిని కాపాడగలిగారు. కానీ 11 మంది మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన విదిషా జిల్లా గంజ్ బసొడాలో గల లాల్ పాటార్ గ్రామంలో జరిగింది.

ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలియజేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చౌహాన్ తెలిపారు.
మంగళవారం రాత్రి ఓ యువకుడు బావిలో పడిపోయాడు. అతనిని కాపాడేందుకు మిగతా వారు దూకారు. మరికొందరు బావి సమీపంలో గుమికూడారు. అయితే అక్కడ గల పారపెట్ వద్ద ఎక్కడం, ఎక్కువ లోడ్ కావడంతో అదీ కూలిపోయింది. అదీ 50 ఫీట్ల లోతుకు వెళ్లి.. నీరు పైకి వచ్చింది. వెంటనే ట్రాక్టర్ తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను మంత్రి విశ్వరూప్ సారంగ్ పర్యవేక్షించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications