భోగి పొగ: చెన్నైకి వెళ్లాల్సిన విమానాలు హైదరాబాద్, బెంగళూరుకు మళ్లింపు
చెన్నై: భోగి మంటలతో భారీగా పెరిగిన పొగ కారణంగా చెన్నైకి వెళ్లాల్సిన పలు విమానాలను బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు మళ్లించినట్లు తెలిపారు. శనివారం బోగి పండగను తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి.
శనివారం ఉదయం 4-8గంటల మధ్య కాలంలో చెన్నైలో దిగాల్సిన విమానాలను హైదరాబాద్, బెంగళూరు విమానాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9గంటల నుంచి పొగ ప్రభావం తగ్గే అవకాశం ఉండటంతో చెన్నైకి యధావిధిగా విమానాలు చేరుకుంటాయని తెలిపారు.

ఇప్పటి వరకు సుమారు 18 విమానాలను బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. కువైట్, షార్జా, ఢిల్లీల నుంచి విమానాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగా కొంత ఆలస్యంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరే అవకాశం ఉందని తెలిపారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications