ఆ నదిలో మహిళలు స్నానం చేయకూడదు
శబరిమల :శబరిమల సందర్భనకు వచ్చే మహిళా భక్తులు పంపానదిలో స్నానం చేయకూడదని ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవాలయ అధ్యక్షుడు గోపాలకృష్ణన్ చెప్పారు.
శబరిమల సందర్శనకు వచ్చే మహిళా భక్తులు పంపానదిలో స్నానం చేయకూడదని దేవాలయబోర్డు నిర్ణయం తీసుకొంది. భక్తుల నుండి వచ్చిన పిర్యాదుల ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు దేవాలయ కమిటీ ప్రకటించింది.

శబరి మల దేవాలయంలోకి మహిళల ప్రవేశం ఉండేది కాదు, ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ దేవాలయంలోకి మహిళలు కూడ ప్రవేశం కల్పించారు. దేవాలయానికి వచ్చే భక్తులు నియమాలను పాటించాలని దేవాలయ కమిటీ కోరింది.
మందాల మకర విలక్కు పండుగ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.భక్తుల నుండి వచ్చిన ఫిర్యాదుల కారణంగా నిర్ణయం తీసుకొన్నారు.మరో వైపు శబరిమల ఉత్సవం సందర్భంగా వార్తలు కవరేజీ అందించిన మీడియా ప్రతినిధులకు అవార్డులను అందించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications