ట్విస్ట్లపై ట్విస్ట్: నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్, కొనసాగుతున్న హైడ్రామా
గాంధీనగర్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా కొనసాగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో అనేక అక్రమాలు చోటుచేసుకొన్నాయనే ఆరోపణలు రావడంతో ఈ ఎన్నికను రద్దుచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మిషన్ను ఆశ్రయించింది. అయితే బిజెపి కూడ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా ఫిర్యాదు చేసింది. రెండు పార్టీల ఫిర్యాదుతో కౌంటింగ్ను నిలిపివేశారు అధికారులు.
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్ట్లపై ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. రెండు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకోవడంతో ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ చర్చిస్తోంది.

కొందరు ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చి ఓటు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ రెండు ఓట్లను చెల్లకుండా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అయితే కౌంటింగ్ నిర్వహించాలని బిజెపి నేతలు ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్జైట్లీ నేతృత్వంలో బిజెపి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కోరారు.
రెండు పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన.్ సమాలోచనలు చేస్తోంది. అగ్రనేతలతో అరుణ్జైట్లీ చర్చిస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications