శుభవార్త: రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే యోచనలో బ్యాంకులు?
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా ఎస్బిఐ తరహలోనే ఇతర బ్యాంకులు కూడ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి దిగ్గజ బ్యాంకుల మధ్య పోటీ కారణంగా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బ్యాంకుల అసెట్-లైబిలిటీ కమిటీలు త్వరలోనే సమావేశం కానున్నాయని సమాచారం.
తక్కువ వడ్డీరేట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న పాత కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చనుందని తెలుస్తోంది. ఇటీవలనే ఎస్బిఐ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇదే బాటలో ఇతర బ్యాంకులు కూడ పయనించనున్నాయి.

ఎస్బీఐ తన బేస్ రేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు ప్రస్తుతం 8.65 శాతానికి దిగివచ్చింది. గతేడాది సెప్టెంబర్లో కూడా ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
పాలసీ రేట్లలో తగ్గింపును ప్రస్తుతం బ్యాంకులు తమ కస్టమకస్టమర్లకు బదిలీ చేస్తున్నాయని ఎస్బీఐ ఎండీ పీకే గుప్తా తెలిపారు. ప్రత్యర్థులు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు బేస్ రేటు 8.85 శాతముండగా.. యాక్సిస్ బ్యాంకు రేటు 9 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా బేస్ రేటు 9.15 శాతం, పీఎన్బీ బేస్ రేటు 9.35 శాతం ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం ప్రైమ్ లెండ్ రేట్లను అమలు చేయగా... ప్రస్తుతం మాత్రం బ్యాంకులు బేస్ రేట్లకు మారాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications