ముస్లీం మహిళల పట్ల లింగ వివక్ష: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముస్లీం మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారా అనే విషయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ధర్మాసనం (బెంచ్) ఏర్పాటు చెయ్యాలని సుప్రీం కోర్టు పేర్కోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది.
బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏ.ఆర్. దవే, జస్టిస్ ఏ.కే. గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేపట్టారు. ముస్లీం మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారా అనే అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిజస్టర్ చెయ్యాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది.

ముస్లీం మహిళల విడాకుల్లో రక్షణ హక్కుల చట్టం అంశాలను పరిశీలించేందుకు మరో ధర్మాసనం ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యంగం హామీలు ఇచ్చినా ముస్లీం మహిళలు లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారని చెప్పారు.
ఏక పక్షంగా విడాకులు ఇవ్వడం, మొదటి పెళ్లి అమల్లో ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకోవడం తదితర విషయాల్లో ముస్లీం మహిళలకు తగిన రక్షణ లేకుండా పోతున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వలన ముస్లీం మహిళ సమాజంలో గౌరవం, రక్షణ కోల్పోతున్నదని సుప్రీం కోర్టు పేర్కొంది.
-
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
Menstrual Leave: మహిళలకు పీరియడ్ సెలవులపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! కీలక వ్యాఖ్యలు..! -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు












Click it and Unblock the Notifications