కర్ణాటక ఎన్నికలు: ప్రైవేటు బస్సులో రూ.100కోట్లకుపైగా నగదు పట్టివేత
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద మంగళవారం తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వర ట్రావెల్స్ అనే ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ నగదును స్వాధీనం చేసుకుని లెక్కించగా..రూ.100కోట్లకుపైగా ఉన్నట్లు తేలింది.

ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కిడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కర్ణాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు ఈ డబ్బు తరలిస్తున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications