ఈవీఎంల ట్యాంపరింగ్: కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు
ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయంటూ బహుజన్ సమాజ్ పార్టీ దాఖలు చేసిన పిటీషన్ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చ
న్యూఢిల్లీ: ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయంటూ బహుజన్ సమాజ్ పార్టీ దాఖలు చేసిన పిటీషన్ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఈవీఎంల విషయంలో కేంద్రం, ఈసీ తమ వాదనలు, సమాధానాలను మే 8లోపు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించింది. భవిష్యత్లో ఈవీఎంలను ఉపయోగించొద్దంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ తరపున పిటీషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఒకవేళ ఈవీఎంలను ఉపయోగిస్తే ఓటరు వెరిఫికేషన్ పేపరు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలను తారుమారు చేసి ఒక పార్టీకే ఓట్లు పడే విధంగా మార్పులు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఈసీ అన్ని రాజకీయ పార్టీలకు సవాలు విసిరిన సంగతి తెలిసిందే. మే మొదటి వారం నుంచి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చూపించాలంటూ సవాల్ చేసింది.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications