కాశ్మీర్లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్, వారి వద్ద 2 చైనా పిస్టళ్లు
జమ్ము కాశ్మీర్లోని బారాముల్లాలో ముగ్గురు అనుమానితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు సహాయకులుగా పని చేస్తున్నారు.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని బారాముల్లాలో ముగ్గురు అనుమానితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు సహాయకులుగా పని చేస్తున్నారు.
వీరు సహాయకులుగా పని చేస్తూనే యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించేందుకు పని చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

వీరి నుంచి రెండు చైనీస్ పిస్టళ్లు, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్ము కాశ్మీర్ పోలీసులు, 29 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ దళాల జాయింట్ ఆపరేషన్లో ఈ ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications