కెన్యాలో ఉగ్రవాదులది నీచమైన పని: నరేంద్ర మోడి
బెంగళూరు: కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయం వసతి గృహంలోని విద్యార్థులను లక్షంగా చేసుకున్న ఉగ్రవాదులు దాడులు చెయ్యడం అత్యంత నీచమైన పని అని భారత ప్రధాని నరేంద్ర మోడి అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్ -షబాబ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన ఈ దాడిలో 147 మంది విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
1998లో అమెరికా రాయభారి కార్యాలయం మీద దాడి జరిగిందని, దాని తరువాత అంతటి దుర్ఘటన ఇప్పుడు జరిగిందని అన్నారు. పాకిస్థాన్ లోని పేషావర్ లో స్కూల్ లో తాలిబన్ ఉగ్రవాదులు 150 మంది విద్యార్థులను పోట్టన పెట్టుకున్నారని, ఇప్పుడు అదే స్థాయిలో కాలేజ్ విద్యార్థులను అంతం చెయ్యడం చాల బాదకలిగించిందని అన్నారు. ఇదే విషయాలను ఆయన ట్విట్టర్ లో ట్విట్ చేశారు.

మా తప్పులు కాదు: అమిత్ షా
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టం పై కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తూవారిని తిప్పి కొట్టడానికి బీజేపీ నాయకులు సిద్దం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నదని పదే పేద చెబుతున్న కాంగ్రెస్ నాయకులు మొదట మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడో వెతికే పనిలో ఉంటే మంచిదని సలహ ఇచ్చారు.
భూ సేకరణ చట్టం మంచిదే అని ప్రజలకు చెప్పడానికి మే నెల నుండి దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలని అమిత్ షా బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications