జకీర్ నాయక్ ప్రేరణతో 55 మంది ఉగ్రవాదులు!
ముంబై: వివాదాస్పద ముస్లీం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ వల్ల ప్రేరణ పొందిన ఉగ్రవాదులు 55 మంది వరకు ఉన్నారని దర్యాఫ్తు అధికారులు చెబుతున్నారు. వీరంతా సిమీ, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు.
జకీర్ నాయక్ నుంచి స్ఫూర్తి పొందామని వీరులో కొందరు, ప్రసంగాలు విన్నామని మరికొందరు వెల్లడిస్తున్నారు. వేర్వేరు చోట్ల వీరంతా అరెస్టయ్యారు. కొంతమంది 2005లో ్రెస్టు కాగా, మరికొందరిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది.

జకీర్ నాయక్ పైన చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశంపై దర్యాఫ్తు సంస్థలు ఈ సమాచారాన్ని రాబట్టాయని తెలుస్తోంది. నాయక్ బోధనలతో ప్రేరణ పొందిన వారిలో ఫిరోజ్ దేశ్ముఖ్, ఖతీల్ అహమద్ సిద్ధిఖీ, బిజూ సలీం, అఫ్షా జబీన్ తదితరులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications