దాని వల్ల భారత్కు ఎలాంటి నష్టం లేదు, ఎవరూ భంగం కలిగించలేరు: చైనా
బీజింగ్: చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భారత్కు వ్యతిరేకం కాదని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. దీనిని ఏ మూడో దేశం కూడా ప్రభావితం చేయలేదని, భంగం కలిగించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా దేశ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్ మాట్లాడారు.
చదవండి: మళ్లీ సర్జికల్ దాడులు: పాక్కు యోగి వార్నింగ్, 'జాగ్రత్త లేదంటే ఆలోచించేలోపు దెబ్బకొడతాం'
చైనా పాకిస్తాన్ కారిడార్ను ఆఫ్గనిస్తాన్ వరకు విస్తరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు మూడు దేశాల ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు. ఆప్గన్ వరకు విస్తరణపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందంటూ వచ్చిన వార్తలపై చైనా స్పందించింది.

దీనిని తాము ఏ దేశానికి వ్యతిరేకంగా నిర్మించడంలేదని చెప్పారు. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఈ ప్రాజెక్టును చేపట్టడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని విలేకరులు ప్రశ్నించారు.
దీనిపై హువా చునియాంగ్ మాట్లాడుతూ.. దీని వల్ల ఏ దేశానికి నష్టం ఉండదని తాము చెబుతున్నామని, దీని వల్ల మూడో దేశానికి ప్రయోజనాలు ఉంటాయని భారత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయం తగదన్నారు.
-
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications