అమెరికాలో మరోసారి కాల్పులు: 3గురు పోలీసుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల పరంపర ఆగడం లేదు. తాాయగా లూసియానాలోని బ్యాటన్ రోజ్లో ఓ సాయుధుడు అధికారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. ఆదివారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు ఆ దుండగుడిని కాల్చేశారని తూర్పు బ్యాటన్ రోజ్ మేయర్ పారిష్ కిప్ హోల్డెన్ తెలిపారు. అయితే అతడు చనిపోయాడో లేదో చెప్పలేదు. పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారన్న పోలీసు చీఫ్ ఎల్జే మెక్నీలీ వారు ఎంత మందో వెల్లడించలేదు.

గాయపడిన వారిని రెండు ఆసుపత్రుల్లో చేర్పించారు. గతవారం డాల్సలో ఓ దుండగుడు ఐదుగురు పోలీసు అధికారులను చంపేసిన విషయం తెలిసిందే.
More From
-
ఇరాన్ మూలాలను దెబ్బకొట్టిన ఇజ్రాయెల్ -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications