మామూలు షాక్ కాదు: రైలు దిగాక గానీ ఆమె గుర్తించలేదు..
వెంటనే చోరీ ఘటనపై సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు రాణి అని తాను హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటానని తెలిపింది.
హైదరాబాద్: రైళ్లలో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లేప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. తాజాగా గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మహిళకు చెందిన రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు.
గురువారం ఉదయం రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ఆ మహిళ.. స్టేషన్ లో దిగిన తర్వాత గానీ నగలు పోయిన విషయాన్ని గుర్తించలేదు. ఆ వెంటనే చోరీ ఘటనపై సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు రాణి అని తాను హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటానని తెలిపింది.

నగలతో పాటు రూ.5 లక్షలు కూడా చోరీకి గురయ్యాయని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications