వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామూలు షాక్ కాదు: రైలు దిగాక గానీ ఆమె గుర్తించలేదు..

వెంటనే చోరీ ఘటనపై సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. త‌న పేరు రాణి అని తాను హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటాన‌ని తెలిపింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైళ్లలో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లేప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. తాజాగా గోదావ‌రి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ మహిళకు చెందిన రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు.

గురువారం ఉదయం రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ఆ మహిళ.. స్టేషన్ లో దిగిన తర్వాత గానీ నగలు పోయిన విషయాన్ని గుర్తించలేదు. ఆ వెంటనే చోరీ ఘటనపై సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. త‌న పేరు రాణి అని తాను హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటాన‌ని తెలిపింది.

gold worth Rs1Crore stolen from train passenger

న‌గ‌ల‌తో పాటు రూ.5 ల‌క్ష‌లు కూడా చోరీకి గురయ్యాయని పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

English summary
In a robbery case gold jewellery worth Rs 1crore have gone missing from a train passenger
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X