భర్తను చంపిన స్వాతి హత్య కేసు: ప్రియుడి తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్: తమ కొడుకు రాజేష్ను చూపించాలని అతని తల్లిదండ్రులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రాజేష్ను ఎందుకు చూపించడం లేదని వారు ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లాలో స్వాతి తన ప్రియుడు రాజేష్తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
చదవండి: స్వాతి ఇలా చేసిందంటే అసహ్యం వేస్తోంది, మా బావ మంచివాడు: సోదరుడు జైపాల్
చదవండి: ప్రియుడికి తెలియదు!: భర్తను చంపిన స్వాతి కేసులో ట్విస్ట్, ఏ క్షణమైనా రాజేష్ అరెస్ట్
ఈ నేపథ్యంలో స్వాతి ప్రియుడు రాజేష్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తన కొడుకును ఎందుకు చూపించడం లేదని రాజేష్ తల్లిదండ్రులు నిలదీసారు. ఆసుపత్రిలో ఉన్నది అసలు రాజేషా, సుధాకర్ రెడ్డా అనే విషయం తమకు తెలియాలన్నారు.

కేసులో తమ వాడు రాజేష్ను మొదటి నిందితుడిగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాజేష్ను అప్పగించాలని తమకు నరకం చూపించారన్నారు. తాము గత పదిహేను రోజులుగా రాజేష్ కోసం రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో వెతికామని చెప్పారు.
చదవండి: ఒంటరితనం, ప్రియుడిపై వ్యామోహం: స్వాతి భర్తను చంపడానికి కారణాలివే!
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications