గోదావరి పుష్కరాలు: చరిత్రలో పెను విషాదాలు ఇవీ...!
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. దేశంలో ఇలాంటి తొక్కిసలాటలతో జరిగిన పెను విషాదాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల 1954 నుండి 1,700 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
1954లో జరిగిన మహా కుంభమేలాకు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వచ్చారు. అదే సమయంలో అక్కడికి ప్రముఖులు తాకిడి పెరిగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 800 మంది మృతి చెందారు.
ఆ తర్వాత అతిపెద్ద మహారాష్ట్ర సతారాలో జరిగింది. వాలి వద్ద మంద్రా దేవి ఆలయం ఉంది. 2005 జనవరి 25 పౌర్ణమి రోజు అక్కడి అమ్మవారి యాత్రకు 3 లక్షల భక్తులు వచ్చారు. అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయలు, పండ్లు మెట్లపై పడటంతో భక్తులు జారిపడ్డారు. అదే సమయంలో దుకాణాల్లోని సిలిండర్లు పేలాయి. దీంతో 300 మందికి పైగా మృతి చెందారు.
విషాద సంఘటనలు
1954
ఫిబ్రవరి
3
-
అలహాబాద్,
మహా
కుంభమేళా
-
800
మంది
మృతి
2005
జనవరి
25
-
మహారాష్ట్ర,
సతారా
-
300
మందికి
పైగా
2008
సెప్టెంబర్
30
-
రాజస్థాన్,
చాముండీ
ఆలయం
-
249
2008
ఆగస్టు
3
-
హిమాచల్
ప్రదేశ్,
నైనాదేవి
-
162
2013
ఆక్టోబర్
14
-
మధ్యప్రదేశ్,
నవరాత్రి
ఉత్సవాలు
-
115
2011
జనవరి
14
-
శబరిమల
-
106
2010
మార్చి
4
-
ఉత్తర
ప్రదేశ్,
రాంజానకీ
ఆలయం
-
63
1992
ఫిబ్రవరి
18
-
తమిళనాడు,
కుంభకోణం
-
60
1996
జూలై
15
-
మధ్యప్రదేశ్,
ఉజ్జయిని
-
60
199
జనవరి
14
-
శబరిమల
-
53
1986
ఏప్రిల్
14
-
హరిద్వార్
-
46
1981
డిసెంబర్
4
-
కుతుబ్
మినార్
-
41
2003
ఆగస్టు
27
-
నాసిక్
కుంభమేళా
-
29
2013
ఫిబ్రవరి
12
-
అలహాబాద్,
మహా
కుంభమేళా
-
37
1996
సెప్టెంబర్
18
-
కోల్కతా
-
35
2014
అక్టోబర్
3
-
పాట్నా
33
1986
నవంబర్
9
-
అయోధ్య
-
32
2015
జూలై
14
-
రాజమండ్రి,
ఏపీ,
గోదావరి
పుష్కరాలు
-
27
2014 ముంబైలో 18, ఆగస్టులో భోపాల్లో 18 మంది, 2011లో హరిద్వార్లో 16, 2007లో గుజరాత్ మహంకాళీ ఆలయంలో 12 మంది చనిపోయారు.ఆగస్టు 27, 2004లో కృష్ణా పుష్కరాల సమయంలో ఐదుగురు మృతి చెందారు.