టైటానియం స్కాం: కెవిపిని అమెరికాకు అప్పగిస్తారా?

కెవిపి రామచందర్ రావు అప్పగింతకు అమెరికా ఇల్లినోయిస్ కోర్టు వారంట్ ఆర్డర్ను పాస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అమెరికాలో ఎఫ్బిఐ ద్వారా ఇంటర్పోల్ నుంచి భారతదేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి పంపిస్తారు.
ఆ వారంట్ను అమలు చేయడానికి సిబిఐ డిఫెండెంట్ను ఢిల్లీలోని పాటియాలా ఎక్స్ట్రాడిషన్ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముదు హాజరు పరచాల్సి ఉంటుంది. ఆ కోర్టు ఆమోదం తెలిపిన తర్వాత విచారణ నిమిత్తం అతన్ని అమెరికాకు అప్పగిస్తారు.
అత్యంత అవసరమని భావిస్తే అమెరికా కోర్టు డిఫెండెంట్ ప్రొవిజనల్ అరెస్టుకు కూడా అమెరికా అడగవచ్చు. ఇటీవల హత్య కేసులో నిందితుడు నెరుసు లక్ష్మినివాస్ రావు విషయంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇదే విధానాన్ని అనుసరించింది. అయితే కెవిపి రామచందర్ రావు కేసు అంతదాకా పోతుందా చూడాల్సిందే.
More From
-
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఇరాన్తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications