ఇటు ఎక్స్ ప్రెస్ వే: అటు గ్రేటర్ ఎన్నికలు

హైదరాబాదులోని మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు అత్యంత పొడవైన ఈ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించారు. నిజానికి, 2008లోనే ఇది ప్రారంభం కావాల్సి ఉంది. దీని నిర్మాణంలో పది నెలల జాప్యం జరిగింది. దీనికి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి దానికి ఖరారు చేశారు. దీంతో అదే పేరును కొనసాగించాలని రోశయ్య ప్రభుత్వం నిర్ణయించింది. 2000 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దీనికి పునాది రాయి వేశారు. ఇది ఫోర్ వే ఎక్స్ ప్రెస్ వే. నాలుగు చక్రాల వాహనాలను మాత్రమే దీనిపై అనుమతిస్తారు.
ఇటు ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం కాగానే అటు ఎన్నికల కమిషనర్ ఎవియస్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications