పార్టీ ఎంపీలపై సోనియా ఆగ్రహం

సోమవారం ప్రశ్నలు వేయడానికి 34 మంది సభ్యులు పేర్లు ఇచ్చారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ పిలిచినప్పుడు వారెవరూ లేరు. వారిలో వరుణ్ గాంధీ (బిజెపి), మధు యాష్కీ, శ్రుతి చౌదరి (కాంగ్రెసు), శివాజీ అండాళ్రావు పాటిల్ (శివసేన), రాజీవ్ రంజన్ దాస్ (జెడి-యు), ప్రబోధ్ పాండా (సిపిఐ) గైర్హాజరైన వారిలో ఉన్నారు. సభ్యులెవరూ లేకపోవడంతో అసంతృప్తి చెందిన మీరా కుమార్ అసంతృప్తికి గురై సభను వాయిదా వేశారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications