రోశయ్యతో శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భేటీ

అభిప్రాయ సేకరణ కోసం తమకు కావాల్సిన అవసరాలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది. నోడల్ అధికారి రాజీవ్ శర్మతో కూడా వారు మాట్లాడారు. తెలుగులో, ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రజలు వెల్లడించే అభిప్రాయాలను ఆంగ్లంలో, హిందీలో అనువాదం చేసి వివరించడానికి తగిన వ్యక్తులు కావాలని వారు రోశయ్యను అడిగినట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం హైదరాబాదు చేరుకున్నారు. గురువారం సాయంత్రం వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. శుక్రవారం కొంత మంది కాంగ్రెసు నాయకులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలిసే అవకాశం ఉంది. జానారెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలుస్తారని అంటున్నారు. వారు ఈ సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళ్తారు.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications