రోశయ్యతో శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భేటీ

అభిప్రాయ సేకరణ కోసం తమకు కావాల్సిన అవసరాలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది. నోడల్ అధికారి రాజీవ్ శర్మతో కూడా వారు మాట్లాడారు. తెలుగులో, ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రజలు వెల్లడించే అభిప్రాయాలను ఆంగ్లంలో, హిందీలో అనువాదం చేసి వివరించడానికి తగిన వ్యక్తులు కావాలని వారు రోశయ్యను అడిగినట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం హైదరాబాదు చేరుకున్నారు. గురువారం సాయంత్రం వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. శుక్రవారం కొంత మంది కాంగ్రెసు నాయకులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలిసే అవకాశం ఉంది. జానారెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలుస్తారని అంటున్నారు. వారు ఈ సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళ్తారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications