వెనక్కి తగ్గిన లాలూ, ములాయం

ఇప్పుడే ఏమీ లేదని, ఆ విషయంపై తాము ముందు చర్చించుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, తమకు తగిన సంఖ్యాబలం లేదని ములాయం సింగ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీకి లోకసభలో 21 మంది సభ్యులున్నారు. యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలో కూడా ముందుకు సాగే పరిస్థితిలో ఉన్నట్లు వారు కనిపించడం లేదు. తాము రాష్ట్రపతిని కలుసుకోవడం లేదని ఆయన అన్నారు.
తాము అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించడానికి ఆలోచన చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తమకు నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారని, అందువల్ల అది సాధ్యం కాదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. తాము రాష్ట్రపతిని సమయం అడిగామని, అయితే ఇంత వరకు తమకు సమాచారం లేదని ఆయన అన్నారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications