నెల్లూరు: మేయర్ భానుశ్రీ ఇంటిపై దాడుల సంచలనం

'ఇప్పటికే అయిదు రోజుల నుంచి అన్నం ముట్టడం లేదు. ఈ విషయం మా ఇంట్లోవాళ్లకు తెలియదు..ఇప్పుడు పరిస్థితినిబట్టి బయటకు చెబుతున్నా. నన్ను, నా కుటుంబసభ్యులను అల్లరి పెట్టేందుకే ఏసీబీ దాడులు చేయించారు. అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాము' అని భానుశ్రీ పేర్కొన్నారు. తనవి అక్రమ ఆస్తులని నిరూపించాలని ఆమె సవాలు విసిరారు.
నెల్లూరు మేయర్ భానుశ్రీని లక్ష్యంగా చేసుకొని ఆమె భర్త, నగర ట్రాన్స్కోలో డివిజనల్ ఇంజినీరుగా పనిచేస్తున్న నందిమండలం వెంకటశివ సుబ్బరాజు ఇళ్లపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టరు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏకకాలంలో సుబ్బరాజు నివాసంపైన, భానుశ్రీ సన్నిహితుల ఇళ్లపైనా ఈ దాడులు జరిగాయి.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications