వైఎస్ జగన్ దీక్షకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ మద్దతు!

నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. ఈనెల 17లోగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోతే విద్యా సంస్థల బంద్ను నిర్వహిస్తామని అన్నారు. అసెంబ్లీని ముట్టడి చేస్తామని కెటిఆర్ హెచ్చరించారు. రుణమాఫీ కోసం పోచంపల్లిలో నెలరోజులుగా దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులకు సంఘీభావంగా 9వ తారీఖున చౌటుప్పల్ మండలం శివారు పాంత్రం కొత్తగూడెం నుంచి కోదాడ వరకు జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 10న తెలంగాణ బంద్ నిర్వహిస్తామని చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications