వైఎస్ జగన్ దీక్షకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ మద్దతు!

నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. ఈనెల 17లోగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోతే విద్యా సంస్థల బంద్ను నిర్వహిస్తామని అన్నారు. అసెంబ్లీని ముట్టడి చేస్తామని కెటిఆర్ హెచ్చరించారు. రుణమాఫీ కోసం పోచంపల్లిలో నెలరోజులుగా దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులకు సంఘీభావంగా 9వ తారీఖున చౌటుప్పల్ మండలం శివారు పాంత్రం కొత్తగూడెం నుంచి కోదాడ వరకు జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 10న తెలంగాణ బంద్ నిర్వహిస్తామని చెప్పారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications