యూపిఐ ప్రభుత్వంపై కేసు పెట్టాలి: టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్

తెలంగాణలోని పది జిల్లాల్లో విజయవంతంగా జరుగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చూసి ప్రపంచమే విస్తు పోతోందని కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలంటే ప్రభుత్వం ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆయన అన్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బతీయకుంటే ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు లేవన్నారు. అధికా పార్టీకి ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తుందని ఆరోపించారు.
Comments
English summary
TRS MLA K Taraka Rama Rao demanded that to put case on UPA government instead of people who have not taking tickets. He blammed TDP and UPA government.
Story first published: Sunday, February 20, 2011, 16:36 [IST]