వైయస్ జగన్ దీక్ష విరమించాలి: మంత్రి పితాని సత్యనారాయణ

పేద విద్యార్థులకు ఏవిధమైన సమస్యా లేకుండా చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్స్లో 50 శాతాన్ని ప్రభుత్వం చెల్లించకుంటే ఈ నెల 24వ తారీఖునుండి కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించిన ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల తీరును ఆయన తప్పుబట్టారు. యాజమాన్యాలకు కళాశాలలు మూసివేసే అధికారం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications