కడప కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ వివేకానా, వరదరాజులు రెడ్డియా?

జగన్ ఎఫెక్ట్ దృష్ట్యా ఆయనను అడ్డుకునేందుకు మొదట వ్యవసాయ శాఖామంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కూడా అనుకున్నారు. అయితే పులివెందుల ఉప ఎన్నికలలో జగన్ ఎదుర్కోవడానికి కూడా వివేకా అవసరం. ఈ దృష్ట్యా అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. కాగా కడప జిల్లాను మినహాయించి మిగిలిన ఏడుగురు పేర్లను ప్రకటించింది. అనంతపురం నుండి వేణుగోపాల్ రెడ్డి, కర్నూల్ నుండి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు నుండి వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమ గోదావరి నుండి గంగాభవాని, శ్రీకాకుళం నుండి విశ్వరూప్, చిత్తూరు నుండి నరేష్ కుమార్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుండి గిడుగు రుద్రరాజులను అభ్యర్థులుగా రంగంలోకి దింపినట్టుగా ప్రకటించింది.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications