కడప కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ వివేకానా, వరదరాజులు రెడ్డియా?

జగన్ ఎఫెక్ట్ దృష్ట్యా ఆయనను అడ్డుకునేందుకు మొదట వ్యవసాయ శాఖామంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కూడా అనుకున్నారు. అయితే పులివెందుల ఉప ఎన్నికలలో జగన్ ఎదుర్కోవడానికి కూడా వివేకా అవసరం. ఈ దృష్ట్యా అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. కాగా కడప జిల్లాను మినహాయించి మిగిలిన ఏడుగురు పేర్లను ప్రకటించింది. అనంతపురం నుండి వేణుగోపాల్ రెడ్డి, కర్నూల్ నుండి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు నుండి వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమ గోదావరి నుండి గంగాభవాని, శ్రీకాకుళం నుండి విశ్వరూప్, చిత్తూరు నుండి నరేష్ కుమార్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుండి గిడుగు రుద్రరాజులను అభ్యర్థులుగా రంగంలోకి దింపినట్టుగా ప్రకటించింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications