సమస్య చాలా భయంకరంగా ఉంది: టిడిపి అధినేత చంద్రబాబు

కాగా చేనేత శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి శంకర్రావు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రంలోనే అత్యంత మంచి ప్యాకేజీ ఉందని చెప్పారు. అప్కో బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. బోగస్ సొసైటీలను రద్దు చేస్తామని చెప్పారు. సొసైటీ పెద్దలకు కాకుండా సభ్యులకు నేరుగా రాయితీలు అందేలా చూస్తామని చెప్పారు. ప్రతిపక్షం ప్రజల కోసం ప్రభుత్వానికి సలహాలు ఇస్తే తీసుకునేందుకు మేం సిద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications