జపాన్ సునామీ ప్రభావం, న్యూక్లియర్ ప్లాంట్లో తాజా పేలుడు

భూకంపం, సునామీలతో అతలాకుతలమైన జపాన్కు అణు ముప్పు పొంచి ఉందని అణు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుకుషిమా నగరంలోని అణువిద్యుత్కేంద్రంలో మరో రియాక్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. మూడో రియాక్టర్ పేలుడు చోటు చేసుకోవడం దీనికి సంకేతంగా చెపుతున్నారు. ఈ ప్లాంటులో మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేంద్రంలో గత శనివారం మొదటి రియాక్టర్ పేలగా, ఆదివారం రెండో రియాక్టర్లో పేలుడు చోటు చేసుకుంది.
కాగా, జపాన్ రాజధాని టోక్యోలో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైంది. భూకంపం వల్ల భవనాలు స్వల్పంగా కంపించాయి. అయితే అధికారులు మాత్రం సునామీ ప్రమాదం లేదని వెల్లడించారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications